రూ. 8 కోట్ల 54 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన వైకుంఠదామం ను మంగళవారం ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
మానవుల చివరి మజిలీలో పాల్గొని బంధువులకు సకల సౌకర్యాలు కల్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన ఉద్దేశం. నగరంలోని ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు విశేష