telugu navyamedia

లోకేష్

ఎయిర్‌బస్‌తో కీలక భేటీ – ఆంధ్రప్రదేశ్‌ను విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా లోకేష్ కీలక పావులు

navyamedia
సింగపూర్ పర్యటనలో భాగంగా ఎయిర్‌బస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఆనంద్ స్టాన్లీతో లోకేష్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ను విమానయాన రంగంలో ఒక ప్రధాన

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, లోకేష్‌తో సంబంధాలు.. రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

navyamedia
ఈరోజు ఖమ్మం  జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్. అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ .. కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో

విశాఖలో కాగ్నిజెంట్‌ క్యాంపస్‌ ఏర్పాటు – 8 వేలమందికి ఉద్యోగావకాశాలు, యువతకు నూతన భవిష్యత్

navyamedia
విశాఖలో క్యాంపస్‌ ఏర్పాటుకు కాగ్నిజెంట్‌ రావడం శుభపరిణామం – కాగ్నిజెంట్‌ క్యాంపస్‌ ఏర్పాటుతో 8 వేలమందికి ఉపాధి – కాగ్నిజెంట్‌ విశాఖకు ఐటీ మణిహారంగా మారనుంది –

యోగాంధ్ర విజయంపై సీఎం చంద్రబాబు, లోకేష్‌ను ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు

navyamedia
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రశంసల జల్లు కురిపించారు. ఈరోజు (బుధవారం) జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో

కడపలో జన సందడి, పసుపు మహానాడు సందడి

navyamedia
జన సంద్రంగా మారిన కడప – పసుపు సముద్రంగా మహానాడు ప్రాంగణం – జన జాతరను తలపిస్తున్న మహానాడు – పసుపు పండుగకు తరలి వస్తున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీకి కొత్త దిశ: లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు కీలక విధాన మార్పులు

navyamedia
ఈసారి మహానాడులో తెలుగుదేశం పార్టీ సమూలంగా మారబోతోందా..? పార్టీని మరో 40 ఏళ్లపాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా..? పార్టీ మూల సిద్దాంతం స్ఫూర్తితో ప్రస్తుత

మంత్రి లోకేష్ ను కలిసి అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం అందజేసిన మాదాల శ్రీరామ్ భాస్కర్

navyamedia
పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల కోసం విరాళాలు అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. గుంటూరుకు చెందిన మాదాల శ్రీరామ్ భాస్కర్ ఉండవల్లిలోని నివాసంలో విద్య,

మావయ్యకి శుభాకాంక్ష‌లు.. చంద్ర‌బాబుకు ఎన్టీఆర్ విషెస్‌..

Navya Media
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, నందమూరి బాలకృష్ణ, భరత్, పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సోషల్ మీడియా వేదికగా

కోడుమూరు మయూరి సెంటర్ లో స్థానిక ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.

navyamedia
యువనేతను కలిసిన కోడుమూరు ప్రజలు (3-5-2023): • కర్నూలు – అదోని రోడ్డులో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డును విస్తరించాలి. •