telugu navyamedia

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

navyamedia
నేడు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూజలు చేశారు. ఈరోజు (శుక్వారం) శ్రీవారి దర్శనార్ధం ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి

ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం: పార్లమెంట్ ప్రారంభం తరువాత కీలక నిర్ణయం

navyamedia
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు. ఆయన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ధన్

ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదం: ప్రధాని మోదీ స్పందన

navyamedia
ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. తక్షణమే అమల్లోకి వస్తుందని రాజ్యసభలో ఘన్‌శ్యామ్‌ తివారీ ప్రకటన చేశారు. ఉపరాష్ట్రపతి రాజీనామాపై హోంశాఖ

నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం

Navya Media
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన జిష్ణు దేవ్‌వర్మకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి బుధవారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ

ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోదీ

Navya Media
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి

లోక్ సభ ఎన్నికలు 2024: కొనసాగుతున్న ఆరవ దశ పోలింగ్

Navya Media
ఆరు రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా 58 నియోజకవర్గాలకు ఈరోజు ఉదయం 7 గంటల

నేడు బుద్ధపూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు

navyamedia
బుద్ధభగవానుడి జన్మదినోత్సవమైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్రమోదీ తమతమ సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి

navyamedia
సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను వరించిన అవార్డు, మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సోమవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉషా ఉతుప్ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.

navyamedia
న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న తర్వాత ఉషా ఉతుప్ భావోద్వేగాలతో పొంగిపోయారు. ఈ గుర్తింపు గొప్ప దేశభక్తి మరియు

ఈరోజు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

navyamedia
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం నగరంలో ఒకరోజు పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్