రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు చిత్రపటం వద్ద వైఎస్ షర్మిల అంజలి ఘటించారు. రామోజీరావు సతీమణి రమాదేవిని, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ
అకుంఠిత దీక్షాపరుడు ,అక్షరాన్ని ఆయుధంగా మలచి సమాజానికి మేలుచేసినవాడు ,నిత్యాన్వేషి ,పాత్రికేయ దిగ్గజం ,ఈనాడు సంస్థల అధినేత, నిర్మాత, ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన వ్యక్తి చెరుకూరి
న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రముఖ మీడియా వ్యక్తి, రామోజీ గ్రూప్ చైర్మన్ సిహెచ్ రామోజీ రావు శనివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన
ఈనాడు పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఇంకా
ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని అనిరేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా
ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని చెప్పారు. పాత్రికేయ, సినీరంగంపై