telugu navyamedia

రామోజీరావు

రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు.

navyamedia
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు చిత్రపటం వద్ద  వైఎస్ షర్మిల అంజలి ఘటించారు. రామోజీరావు సతీమణి రమాదేవిని, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ

రామోజీరావు గారికి అక్షర నివాళి

Navya Media
అకుంఠిత దీక్షాపరుడు ,అక్షరాన్ని ఆయుధంగా మలచి సమాజానికి మేలుచేసినవాడు ,నిత్యాన్వేషి ,పాత్రికేయ దిగ్గజం ,ఈనాడు సంస్థల అధినేత, నిర్మాత, ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన వ్యక్తి చెరుకూరి

మీడియా దిగ్గజం రామోజీరావు కన్నుమూశారు

Navya Media
న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రముఖ మీడియా వ్యక్తి, రామోజీ గ్రూప్ చైర్మన్ సిహెచ్ రామోజీ రావు శనివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన

జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యం క్షీణించింది: నిర్మాత నట్టి కుమార్

Navya Media
ఈనాడు పత్రికాధినేత, ప్రముఖ నిర్మాత రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఇంకా

రామోజీరావు గారి అంత్యక్రియలు అధికారలాంఛనాలతో నిర్వహించాలి అని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది- రేవంత్ రెడ్డి

navyamedia
  ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని అనిరేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా

రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసింది – చంద్రబాబు

navyamedia
ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు మృతి పట్ల టీడీపీ చీఫ్,  చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు ఆయన మృతి తీరని లోటు అన్నారు.

రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది – నరేంద్ర మోడీ

navyamedia
ఈనాడు గ్రూప్‌ అధిపతి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని చెప్పారు. పాత్రికేయ, సినీరంగంపై

తెలుగు జర్నలిజంలో వికసించిన విద్యుత్తేజం.! ‘ఉదయం’ వచ్చి నేటికీ 40 ఏళ్లు.

navyamedia
1984 – డిసెంబర్‌ 29 అదొక ప్రత్యేకమైన రోజు.. కొన్ని వందలమంది జర్నలిస్టులకు రెడ్‌లెటర్‌డే! ‘ఉదయం’ అనే పేరుతో ఒక దినపత్రిక ప్రారంభం అయిన రోజు. నేటికి