telugu navyamedia

మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంపిక కోసం జ్యూరీ కమిటీ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది

navyamedia
జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2025 వరకు సర్టిఫై చేయబడిన విడుదలైన చిత్రాలకు నియమాలు మరియు నిబంధనల ప్రకారం, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA),

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు ఖర్గేని ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ని మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 8–9 తేదీలలో భారత్ ఫ్యూచర్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష

navyamedia
డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు,

తెలంగాణలోని కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్

రోహిత్ వేముల వ్యాఖ్యలపై మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ షాక్ – 25 లక్షల పరువు నష్టం నోటీసు

navyamedia
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు షాక్ తగిలింది. రోహిత్ వేముల  ఆత్మహత్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు లీగల్

ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త: రూ.180 కోట్ల మెడికల్ బకాయిలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

navyamedia
బోనాలు పండగ ప్రారంభమైన వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న రూ. 180.30 కోట్ల మేర మెడికల్ బకాయిలను క్లియర్

తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోంది: భట్టి విక్రమార్క

navyamedia
తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఒక్కో వ్యక్తి తలసరి ఆదాయం 3.56 లక్షలు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాబార్డు రాష్ట్ర ఫోకస్

వ్యవసాయ రంగానికి బ్యాంకర్లు మరింత సహకరించాలి: తుమ్మల నాగేశ్వరరావు

navyamedia
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఇక్కడి ఓ

బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న అండర్ స్టాండ్ ఏంటీ- మల్లు భట్టి విక్రమార్క

navyamedia
హనుమకొండ జిల్లా: లౌకిక వాదానికి భిన్నంగా కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యాలపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదుపలేదని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క