telugu navyamedia

పిఠాపురం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పిఠాపురం వర్మ తీవ్ర ఆగ్రహం

navyamedia
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిఠాపురం నియోజకవర్గ మహిళలకు శ్రావణమాస కానుక గా చీరలతో పాటు పసుపు, కుంకుమలను అందజే యనున్నారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గ మహిళలకు శ్రావణమాస కానుకను ప్రకటించారు. శ్రావణమాసంలో చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని, 10 వేల మంది

పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు: పవన్ కల్యాణ్

navyamedia
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ యువతకు శుభవార్త తెలిపారు. పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు

పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రీషియన్లకు రక్షణ పరికరాలను అందచేసిన పవన్ కల్యాణ్

navyamedia
పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న ఎలక్ట్రీషియన్లు  పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను, టూల్ కిట్లను అందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ

పిఠాపురం డెవలెప్మెంట్ పై అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

navyamedia
పిఠాపురం అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలెప్మెంట్ పై అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన శాంతిభద్రతలు, వేసవిలో

పిఠాపురం గొల్లప్రోలు గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

navyamedia
ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి తొలిసారి వచ్చారు. జూలై 1 సందర్భంగా వృద్దులకు,

తాటిపర్తి గ్రామం లో తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

navyamedia
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామం లో ఆదివారం తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో

ఈ గెలుపు లక్ కాదు.. లాటరీ అంతకంటే కాదు: నాగబాబు

Navya Media
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాల్లోనూ విజ‌యం సాధించింది.

పిఠాపురం ప్ర‌జ‌ల‌కు నాగ‌బాబు ధ‌న్య‌వాదాలు

navyamedia
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్

పవన్ కల్యాణ్‌కు 20 వేల ఓట్ల ఆధిక్యం

Navya Media
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. పిఠాపురంలో ప్రస్తుతం 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2019లో ఒకే సీటు

పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు ఆధిక్యం… కూటమి ముందంజ

Navya Media
పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ముందంజలో ఉన్నారు. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్, చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్, తిరువూరులో టీడీపీ అభ్యర్థి

కౌంటింగ్ ఏజెంట్లకు జనసేన హెచ్చరిక

Navya Media
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార పార్టీ ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు, జనసేన నాయకుడు కె. నాగబాబు హెచ్చరించారు. ఆదివారం