కడప జిల్లా పోట్లదుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ వేధిస్తున్నారని బాధితుడి సెల్పీ వీడియో ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లెకు చెందిన రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేసాడు. విష
ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన విజయవాడలో డిప్యూటీ సీఎం, తన సోదరుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ
రాష్ట్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మా ప్రభుత్వంలో వ్యవస్థలను పటిష్ట పరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామ’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి
ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఖరారు చేశారు. ప్రస్తుతం
తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల తరపున న్యూఢిల్లీలో ప్రచారం చేయనున్నారు. బీజేపీ ఆహ్వానం మేరకు నాయుడు ఫిబ్రవరి 1న న్యూఢిల్లీకి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పటిష్టమైన పరిపాలనా, ఆర్థిక, అభివృద్ధి వ్యూహాల ద్వారా ముందుకు నడిపిస్తున్నారని కేంద్ర హోంమంత్రి కొనియాడారు, అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేర్వేరుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని పెనమలూరులో తన పర్యటనను ప్రారంభించనున్నారు,
వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక
అన్నయ్య.. నా దృష్టిలో ఆపద్బాంధవుడు ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేశారు. అనారోగ్యం బారినపడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం, గత అసెంబ్లీ ఎన్నికల