వైసీపీ నేతలపై శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కౌన్సిల్లో వైసీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలు కూడా జరగకుండా
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సభ్యుల తీరుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఫిబ్రవరి 20, 2026న జరిగిన
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (14 ఫిబ్రవరి 2026) నాడు అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: మొత్తం వ్యయం: రూ. 3,32,205
ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రుల మీడియా సమావేశం జరిగింది. వైసీపీ హయాంలోనే నెయ్యిలో కల్తీ జరిగినట్లు 2022లోనే ఎన్సీఆర్టీఐ నివేదిక, సిట్ నివేదికలో నివ్వెరపోయే విషయాలు
లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ దర్యాప్తులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈరోజు జిల్లాలోని కనేకల్ మండల కేంద్రంలో నిర్వహించిన
బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి తెచ్చిందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ లో నెలకొన్న అంతర్గత
19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఎస్ఐపీబీ. రూ.28,546 కోట్లు పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపీబీ ముందుకు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే 2వ తేదీన ప్రధాని
ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరిన హోంమంత్రి అనిత. ఎవరికైనా అభ్యంతరాలు లేదా వివరణ కావాలన్నా సిద్ధంగా ఉన్నామన్న హోంమంత్రి అన్నారు. అభ్యంతరాలు ఉన్నాయా అంటూ బొత్సను మంత్రి
ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించిన ఏపీ ఆర్థిక మంత్రి. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ