telugu navyamedia

పయ్యావుల కేశవ్

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా తప్పుడు మెయిల్స్ చేసిన ఉదయ భాస్కర్‌పై కేసులు పెట్టి తీరతాము: పయ్యావుల కేశవ్

navyamedia
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిట్ దర్యాప్తులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈరోజు జిల్లాలోని కనేకల్ మండల కేంద్రంలో నిర్వహించిన

బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు: మంత్రి పయ్యావుల కేశవ్

navyamedia
బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి తెచ్చిందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ లో నెలకొన్న అంతర్గత

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం అయింది

navyamedia
19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఎస్ఐపీబీ. రూ.28,546 కోట్లు పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపీబీ ముందుకు

మే 2వ తేదీన ప్రధాని అమరావతిలో పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే 2వ తేదీన ప్రధాని

శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనను ప్రవేశపెట్టిన హోంమంత్రి అనిత

navyamedia
ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరిన హోంమంత్రి అనిత. ఎవరికైనా అభ్యంతరాలు లేదా వివరణ కావాలన్నా సిద్ధంగా ఉన్నామన్న హోంమంత్రి అన్నారు. అభ్యంతరాలు ఉన్నాయా అంటూ బొత్సను మంత్రి

జైసల్మేర్ లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.

Navya Media
ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించిన ఏపీ ఆర్థిక మంత్రి. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ

నేడు రూ.2.9 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అంతకుముందు, ఏపీ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్

జగన్ శాసనసభ కు రావాలి శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్

navyamedia
ఏపీ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్  నేడు  బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు