అసత్య ప్రచారం చేస్తున్న సాక్షి మీడియా కి నోటీసులు పంపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ మద్యంతో మరణాలు అంటూ అసత్య వార్తలని వండి వార్చింది జగన్
వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షికి దోచిపెట్టిన కేసులో నోటీసులు జారీచేసారు. ఏప్రిల్ 2న గుంటూరు ఏసీబీ ఆపీస్లో విచారణకు రావాలని , ప్రస్తుత దశలో అరెస్ట్ చేయబోమని
స్టార్ డైరెక్టర్ రామ్గోపాల్వర్మ కు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకుని ఆయనకు నోటీసులు అందించారు. ఈ ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్