ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు మైలురాయి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి
చదువుకునే విద్యార్థులకు వృత్తినైపుణ్యాలను అందించేందుకు గానూ ఇంటర్న్షిప్ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ నేతృత్వంలో నలుగురు శాసనసభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని బుధవారం
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా ‘జాబ్ క్యాలెండర్’
సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తాం, కేంద్రంతో కూడా సంప్రదిస్తామని రాష్ట్ర
కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి రూ.139 కోట్లు మంజూరు కాగా, అందులో రూసా పథకం కింద రూ.55 కోట్లు ఇప్పటికే ఖర్చుచేయడం జరిగింది. బ్యాలెన్స్ పనులు వచ్చే
ఫిబ్రవరి 14, 2026న ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక
వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వాకౌట్
జేఎన్ టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం ఐచ్ఛికాలు ఇచ్చేందుకు జేఎన్ టీయూ-కాకినాడ, జేఎన్ టీయూ జీవీ ఉద్యోగులకు వీలు కల్పించడానికి 2008లో 30వ చట్టంలోని
వైసర్ క్వాంటం ట్యాలెంట్ హబ్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అమరావతిలో సెంటర్ ఆఫ్
ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు. అమరావతిలో ఏర్పాటు