telugu navyamedia

నారా చంద్రబాబు నాయుడు

కలుషిత ఆహారంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఉన్నత స్ధాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం.

Navya Media
అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నత

తెలుగింటి ఆడపడుచులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన నారా చంద్రబాబు నాయుడు

navyamedia
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ సందడి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ వేదికగా రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం

అన్నక్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం అందించిన నారా భువనేశ్వరి

Navya Media
రాష్ట్రంలో రేపటి నుండి ప్రారంభంకానున్న అన్నక్యాంటీన్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ.1 కోటి విరాళాన్ని ప్రభుత్వానికి

చంద్రబాబును కలిసిన బండారు దత్తాత్రేయ

Navya Media
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు.

ఏపీ లో వేసవి సెలవుల అనంతరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభం.

navyamedia
జూన్ 12న కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం దృష్ట్యా వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభాన్ని మరో రోజు పొడిగించారు. జూన్ 13న

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల అభినందనలు తెలిపారు.

navyamedia
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు YS షర్మిల బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.

మావయ్యకి శుభాకాంక్ష‌లు.. చంద్ర‌బాబుకు ఎన్టీఆర్ విషెస్‌..

Navya Media
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, నందమూరి బాలకృష్ణ, భరత్, పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సోషల్ మీడియా వేదికగా

మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం అంపైర్‌లా ప్రవర్తించలేదని YSRCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.

navyamedia
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా భారత ఎన్నికల సంఘం అంపైర్‌లా ప్రవర్తించలేదని YSRCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మంగళవారం ఆరోపించారు. బీజేపీ,

చంద్రబాబు నాయుడుకు భద్రత

Navya Media
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కేంద్రం భధ్రత పెంచింది. గత రెండు రోజులు గా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం,

ఈరోజు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు

Navya Media
టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈరోజు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా మహారాష్ట్రలోని శ్రీ షిరిడి

“మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి: కాబోయే సీఎం చంద్రబాబు”

navyamedia
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ

ఈరోజు ఏపీలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.

navyamedia
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:45 p.m. వరకు రాజమండ్రిలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి ఐఏఎఫ్ విమానంలో ఆయన