ఆంధ్రప్రదేశ్లో 2025–26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించాము: మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్లో 2025–26 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా ఈ సీజన్లో మునుపెన్నడూ

