కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతోంది. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో “ప్రజావేదిక” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, నాయకుల షెడ్యూల్ విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా
తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్. రాజీవ్ కృష్ణ టీడీపీలో చేరారు. రాజీవ్ కృష్ణతో పాటు
ప్రజాస్వామ్యంలో బాధ్యత గుర్తెరిగి పనిచేయాల్సిందే, ఉన్మాద, రాక్షస పాలన నుంచి బయటికొచ్చాం. ప్రజలంతా స్వాతంత్ర్యం వచ్చిందని హాయిగా ఉన్నారు. రాష్ట్రంలో కరవు అనే మాట వినపడకూడదు, భూమినే
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ముందంజలో దూసుకు వెళుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 12 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నారు.
తెలంగాణలోని పార్టీ నేతలతో చంద్రబాబు నిన్న జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సమావేశమయ్యారు. త్వరలోనే తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడి నియామకం ఉంటుందన్న అధినేత తెలుగుజాతి ఉన్నంత వరకు
జూన్ 4న ఓట్ల లెక్కింపునకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున వైఎస్సార్సీపీ తన పోస్ట్ ఫలితాల ప్రణాళికలను వ్యూహరచన చేస్తోంది మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద
ఎన్నికల ప్రచారంలో మహిళలకు నగదు పంపిణీ చేశారనే ఆరోపణలతో సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బాబాయ్