ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులను అవమానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శాసనసభలో చర్చను ప్రారంభించారు. దానిని కొనసాగిస్తూ
అసెంబ్లీలో ఇవాళ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఫైరయ్యారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవ్వరూ అడగలేదన్నారు. జగన్ హయాంలో
మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన మద్దతు తెలుపుతూ, సీఎం సహాయ నిధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందించారు. సీఎం
‘ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా, ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా
అన్నయ్య.. నా దృష్టిలో ఆపద్బాంధవుడు ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేశారు. అనారోగ్యం బారినపడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం, గత అసెంబ్లీ ఎన్నికల
వయనాడ్ బాధితులను ఆదుకునేందకు సౌత్ ఇండియా సినిమా హీరోలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ భారీ విరాళం అందించి తమ
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథి హోదాలో మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. సాయంత్రం హైదరాబాద్లో ప్రత్యేక విమానంలో బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసి ఉదయం
శ్రీ నరేంద్రమోదీ చంద్రబాబు నాయుడు పవన్కళ్యాణ్ లకు ట్వీట్ ల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి “ఎన్నికల్లో నరేంద్రమోదీ గారు వరుసగా మూడోసారి అద్భుత విజయం. NDA
నేడు ఎన్టీఆర్ 101వ జయంతి. మెగాస్టార్ చిరంజీవి కూడా నివాళులు ఆర్పిస్తు ట్విట్ చేసారు. “కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక
పిఠాపురం నుండి పోటీచేస్తున్న తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనానిని గెలిపించాలని వీడియోలో