ఈనెల 16 నుండి ప్రారంభమయ్యే 150వార్డు స్థాయి కార్యాలయలందు వార్డ్ పరిాలనాకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ డైరి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో వార్డు పరిపాలన పైన ఏర్పాటైన సమీక్ష సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి మాట్లా