అసెంబ్లీలో ఇవాళ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఫైరయ్యారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవ్వరూ అడగలేదన్నారు. జగన్ హయాంలో
సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు గైర్హాజరు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి నారాయణ అసెంబ్లీ లో టిడ్కో ఇళ్ల లబ్దిదారుల తొలగింపు, మౌలిక వసతుల కల్పనపై ప్రసంగించారు. గత ప్రభుత్వం 22,640 మందిని తొలగించి వేరేవారికి ఇళ్లు కేటాయించింది.
‘కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదు. నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకు వెళ్లి పరామర్శించేందుకే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు
వైఎస్సార్సీపీ పాలనలో అదుపు తప్పిన శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇదే విషయమై హోం మంత్రి అనిత మండలిలో శ్వేతపత్రం విడుదల చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అయ్యారు. ప్రతిపక్ష హోదాలో తొలిసారి ఆయన అసెంబ్లీకి హాజరు అయ్యారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్
ఆంద్రప్రదేశ్ లో వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉదయం నుంచే తెలుగు దేశం కూటమి సానుకూల ఫలితాలతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో 157 స్థానాల్లో ముందంజలో ఉన్న కూటమి
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బందరు నుంచి పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానున్న మంగళవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో విశాఖ నగర పోలీసులు భారీ బందోబస్తు
రేపే లోక్సభ ఎన్నికలు-2024తో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి లోక్సభ ఎన్నికలు-2024తో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సమయం