వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీ సభ్యులు దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు అన్నారు. ప్రజాస్వామ్యంలో అది సమంజసం
మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ శాసనసభకు శుక్రవారం