అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (14 ఫిబ్రవరి 2026) నాడు అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: మొత్తం వ్యయం: రూ. 3,32,205

