telugu navyamedia

ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (14 ఫిబ్రవరి 2026) నాడు అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు: మొత్తం వ్యయం: రూ. 3,32,205

ఏపీ లో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా నిర్వహించటానికి రవాణా శాఖ మారుతి సుజుకీతో భారీ ఒప్పందం

navyamedia
ఏపీ రవాణా శాఖ మారుతి సుజుకీతో భారీ ఒప్పందం చేసుకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా మారనుంది. అత్యాధునిక సాంకేతిక

ఆంధ్రప్రదేశ్‌ కు 6-లేన్ల ఎక్స్‌టర్నల్ మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీ రహదారి నిర్మాణానికి ఆమోదం: మంత్రి నితిన్ గడ్కరీ

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పోర్టుకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు రూ. 573.77 కోట్ల వ్యయంతో 6-లేన్ల ఎక్స్‌టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ

రాజకీయాలలో వ్యక్తిగత దూషణలతో పాటు భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: ఎమ్మెల్యే సుజనా చౌదరి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై విజయవాడ (పశ్చిమ) బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు శ్రేయస్కరం కాదని, వ్యక్తిగత దూషణలతో పాటు

రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి 2029 సంవత్సరం నాటికి పక్కా ఇల్లు: మంత్రి పార్థసారథి

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి 2029 సంవత్సరం నాటికి పక్కా ఇల్లు లేదా ఇంటి స్థలాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి

ప్రతిపక్షనేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీకి హాజరుకాను: వై ఎస్ జగన్

navyamedia
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం కీలక ప్రకటన చేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ గదులు ఏర్పాటు కు ప్రభుత్వ నిర్ణయం

navyamedia
పాఠశాల వేళల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ఆటల సమయంలో గాయపడినప్పుడు విశ్రాంతి చాలా కీలకం. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థిని కొంతసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించడం,

నెల్లూరులో భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్

navyamedia
ప్రముఖ టాటా గ్రూప్‌కు చెందిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL), ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రంలో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నెల్లూరులో రూ. 6,675

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు కు నిర్ణయం

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేసింది. 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి

తుపాను బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తక్షణ సహాయక చర్యలు

navyamedia
తుపాను బాధితులకు అత్యవసర ఆహార వస్తువులు ఉచితంగా పంపిణీ. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు సరకులు ఉచితంగా అందించాలని ఆదేశం. మత్స్యకారులకు 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని

తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పు డు ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉండేది: మాజీ సీఎం ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉమ్మడిగా ఉంటేనే బాగుండేదని.. తాను ఇప్పటికీ అదే కోరుకుం టున్నానని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం నిధుల మంజూరు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఏకంగా రూ.1,000 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది.