telugu navyamedia

ఆంధ్రప్రదేశ్

యోగాంధ్ర 2025 ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయము: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యోగాంధ్రలో భాగంగా నిత్యం నిర్వహిస్తున్న ఈ

ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం: చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు,  ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు,  అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో

ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ మాత్రం వెలవెలబోతోంది: ఈటల రాజేందర్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ఏపీ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ మాత్రం వెలవెలబోతోందని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి

తెలుగుదేశం పార్టీ మహానాడు చివరి రోజు భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు

navyamedia
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమంలో ఇప్పటికే రెండు

టీడీపీ మహానాడులో విరాళ సేకరణపై చంద్రబాబు వ్యాఖ్యలు

navyamedia
పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు •

ఆంధ్రప్రదేశ్ భారతదేశ సౌర విద్యుత్ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
సౌర విద్యుత్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని, భారత్ సౌర తయారీ కేంద్రంగా రాష్ట్రం ఎదుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశం నిర్దేశించుకున్న హరిత

హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం: గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం కుట్రలు, బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర నిధులు అన్యాయం

navyamedia
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‍రావు సీరియస్ – గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారు? – ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించ

మహానాడు తేదీలు ఖరారు: మే 27–29న కడపలో ప్రతినిధుల సభ, బహిరంగ సభ

navyamedia
మహానాడు మూడు రోజులపాటు నిర్వహించాలని మంత్రుల కమిటీ నిర్ణయం – మహానాడు నిర్వహణపై లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ నిర్ణయం -కడపలో మే 27,28 తేదీల్లో ప్రతినిధుల

ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖలకు తిరిగి అనుమతి: టిటిడి తాత్కాలిక నిర్ణయం

navyamedia
ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తాత్కాలిక నిర్ణయం: టిటిడి తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల

వీర జవాన్ మురళీనాయక్‌కు సీఎం చంద్రబాబు నివాళి – ఛాయాపురానికి కాసేపట్లో చేరనున్న సీఎం”

navyamedia
కాసేపట్లో ఉరవకొండ మండలం ఛాయాపురానికి సీఎం చంద్రబాబు – పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ – భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్టీజీఎస్పై సచివాలయంలో

మార్చి 20న ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి

navyamedia
మార్చి 29న పదవీ విరమణ చేసే సభ్యుల స్థానాలను భర్తీ చేయడానికి ఎమ్మెల్యేల సభ్యులచే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ శాసనమండలికి ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్: కృష్ణ