నితిన్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగు రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొన్ని రోజులుగా ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో కొన్ని అంశాల గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా పూరి ‘నో’ (కాదని
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడంతో యావత్ సినీ లోకం విషాదంలో మునిగిపోయింది. అయితే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ సరిగా జరగలేదని, డబ్బు కోసమే ఇన్నిరోజులు ఎంజీఎం ఆసుపత్రి
కారణజన్ముడు, గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి స్వర నీరాజనం అర్పించింది తెలంగాణ పోలీసు శాఖ. హైద్రాబాద్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ వేదికగా ప్రముఖ నటుడు లోహిత్ ఆధ్వర్యంలో..
సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం, నెపోటిజం విషయాలు కుదిపేస్తున్నాయి. నెపోటిజంపై చాలామంది నటీమణులు ఇప్పుడు తమ గళం విప్పుతున్నారు. తాజగా మలయాళీ ఫైర్ బ్రాండ్, హీరోయిన్ పార్వతి
డ్రగ్స్ కేసులో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ముందుగా తనకు ఎన్సీబీ నుంచి
దిగ్గజ గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఈ రోజు (సెప్టెంబర్ 26) మధ్యాహ్నం చెన్నై సమీపంలోని తామరైపాకం ఫామ్హౌస్లో
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం ఎంతో మందిని విషాదంలో ముంచెత్తింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కన్నీటితో ఎస్పీ బాలుకు వీడ్కోలు పలికారు. తన
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ రోజు (సెప్టెంబర్ 26) మధ్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నై సమీపంలోని