తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని జనసేన డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు సీఎం కేసీఆర్ నివాసమైన
హైదరాబాద్ ఉప్పుగూడ కృష్ణానగర్లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే నరేశ్ అనే బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు.
ఉత్తరప్రదేశ్ లోఓ ముస్లిం కుటుంబం మత సామరస్యాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచింది. పెళ్లిపత్రికలో సీతారాముల ఫొటోను ముద్రించి అందరూ ఒక్కటేనని చాటింది. వివరాల్లోకి వెళితే యూపీలోని
తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైదరాబాద్ వాటర్బోర్డు శుభవార్త చెప్పింది. వాటర్బోర్డులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరిగాయి. రాష్ట్ర లేబర్ కమిషన్ అదేశాలతో పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి గంగాపురం ఆండాలమ్మ (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె
సికింద్రాబాద్ బొయిన్పల్లి డైరీఫాం రోడ్డులో ఓ కారు మంటల్లో చిక్కుకుంది. డైరీఫార్మ్ నుండి సుచిత్ర వెళ్తున్నస్విఫ్ట్ కారులో ఆకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. టీఎస్10 యూబీ3647
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా తీవ్రతరం అవుతున్ననేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంబంధిత ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఫలితాల్లో జరిగిన తప్పిదాల పై
హైదరాబాద్ లో టీఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సు చోరీకి గురికావడం కలకలం రేపుతోంది. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిన ఈ ఘటన వెనుక వివరాల్లోకి వెళితే,
టీఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సు హైదరాబాద్ లో చోరీకి గురైంది. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిన ఈ ఘటన హైదరాబాద్ సీబీఎస్ లో చోటుచేసుకొంది. వివరాల్లోకి
జనసేన పార్టీ సింబల్ కు సంబంధించి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక మార్పు జరిగింది. జెడ్పీ టీసీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తునే కేటాయించినప్పటికీ, ఎంపీటీసీ
తెలంగాణ వాటర్బోర్డులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరిగాయి. రాష్ట్ర లేబర్ కమిషన్ అదేశాలతో పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా వెరియబుల్ డీఏ పెంచుతున్నట్లు వాటర్ బోర్డు పీ