ఫేస్బుక్కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది యూజర్ల డేటా లీక్తో ఇబ్బందులు పడుతున్న ఫేస్బుక్ సంస్థకు స్వయంగా సొంతగూటిలో డేటాలీకైంది.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ను మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏరో ఇండియా విమెన్స్ డే వేడుకలలో భాగంగా నడిపారు.
సామజిక మాద్యమాలతో ఎంత ప్రయోజనం ఉందొ అంతే స్థాయిలో దుష్ఫలితాలు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఎదుర్కోడానికి నిపుణులు, అధికారులు కూడా కలిసి పనిచేస్తున్నారు. దానితో
డోన్, సరికొత్త టెక్నాలజీలో ముఖ్యంగా మనం వింటున్న సదుపాయం ఇది. దీనితో ప్రాధమికంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు అందించేందుకు.. ఉపయోగించాలని భావించారు. అయితే దీనిని
ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ-వారణాసి మధ్య పరుగులు పెట్టనున్న ఇంజన్ రహిత సెమీ హైస్పీడ్ రైలు ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’ను న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. భారత్లోనే అత్యంత
అమెరికా అంతరిక్షపరిశోధన సంస్థ నాసా 15 ఏళ్ల క్రితం రెడ్ ప్లానెట్ అంగారక గ్రహంపైకి ప్రయోగించిన ఆపర్ట్యూనిటీ రోవర్ కథ ముగిసింది. గతేడాది అంగారక గ్రహంపై భారీ
ట్రైన్ 18, ఇది భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందింది. ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ భోజనం పంపిణీ చేయాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం
రోజుకో సామజిక మాధ్యమం తయారవుతున్నాయి. అయితే అవన్నీ సరిగ్గా వినియోగించుకోవచ్చు, లేదా వృధా కూడా చేయవచ్చు. కానీ తెల్లటి కాగితంపై చిన్న నల్ల చుక్క ప్రభావం ఎక్కువగా
ఇంటర్నెట్డెస్క్: స్మార్ట్ఫోన్లు రేడియేషన్ వెదజల్లుతాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అన్ని స్మార్ట్ఫోన్లు ఒకే స్థాయిలో రేడియేషన్ను వెలువర్చవు. మరి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లలో