ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎడ్సెట్-2019 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, ఎడ్సెట్ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2019-20 విద్యా సంవత్సరానికి
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు ఏప్రిల్ 26న విడుదల చేశారు. అనంతరం సీట్ల భర్తీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీకి శుక్రవారం
ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులు, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షల ఫలితాలు ఐదురోజుల్లోనే విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11.30
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రోజుల్లో వెబ్సైట్లో
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఈరోజు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలు రాశారని
తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చేనెల 10 నుంచి పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల
తెలంగాణ పదోతరగతి పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఫలితాలు వెలువడిన నాటి నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ చేయించాలనుకుంటే ప్రతి సబ్జెక్టుకు రూ.500
బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 16వ తేదీన దిశా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు. డిగ్రీ, పీజీ
రేపు(మంగళవారం) ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న ఇళ్లల్లో టీవీపై
నేడు ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు ఈ ఫలితాలను విడుదల చేశారు. డిప్లొమా అనంతరం ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ప్రవేశాల