భారత ప్రధాని నరేంద్రమోదీ తన దేశ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను మొదటగా పరిగణిస్తారని, విదేశీ ఒత్తిడికి లొంగరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు .
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని, మానవతా దృక్పథంతో సంక్షేమ పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం
విజయనగరం జిల్లా యంత్రాంగం బుధవారం గజపతినగరం మండలం దత్తి గ్రామాన్ని సందర్శించడానికి ఏర్పాట్లు చేసింది, అక్కడ ఆయన ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొన్ని కుటుంబాలకు నెలవారీ
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి
తెలంగాణ స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదలవడంతో, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో అత్యవసర సమావేశం
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్
మంగళవారం మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంతర్వేదిలో రథం కాల్చివేశారని నాయుడుపేటలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని దెబ్బతీశారని భగవంతుడికి భద్రత లేకుండా గతప్రభుత్వం పాలన సాగిందని
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దేశంలోనే తొలిసారిగా ‘ట్రూడౌన్’ విధానాన్ని అమలు చేస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది.