telugu navyamedia

రాజకీయ

భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశీ ఒత్తిడికి లొంగరు: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

navyamedia
భారత ప్రధాని నరేంద్రమోదీ తన దేశ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను మొదటగా పరిగణిస్తారని, విదేశీ ఒత్తిడికి లొంగరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు .

నేడు హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న దసరా అలై-బలై వేడుకలు

navyamedia
అలై బలై 2025 ఉత్సవం ఈ రోజు ఘనంగా జరగనుంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అధ్వర్యంలో అలై బలై ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ 20వ సంవత్సర

సూపర్ సిక్స్” పథకాలను సూపర్ హిట్ చేసాము: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని, మానవతా దృక్పథంతో సంక్షేమ పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం

విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
విజయనగరం జిల్లా యంత్రాంగం బుధవారం గజపతినగరం మండలం దత్తి గ్రామాన్ని సందర్శించడానికి ఏర్పాట్లు చేసింది, అక్కడ ఆయన ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొన్ని కుటుంబాలకు నెలవారీ

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది, సామాన్య వ్యక్తి రూ. 50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి

navyamedia
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల  కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ

navyamedia
ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలుపులో తెలుగు యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించినాడు . ఈ యువ క్రికెటర్‌పై క్రికెట్ దిగ్గజాల నుంచి

జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్ల జాబితాలను అక్టోబరు 5వ తేదీ నాటికి పీసీసీకి పంపాలి: సీఎం రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ స్థానిక సమరానికి షెడ్యూల్ విడుదలవడంతో, కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో అత్యవసర సమావేశం

భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానం: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. గతంలో ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో తాము ‘స్పీడ్ ఆఫ్

దేవాదాయ శాఖ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని పని చేస్తున్నాము: మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి

navyamedia
మంగళవారం మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ  అంతర్వేదిలో రథం కాల్చివేశారని నాయుడుపేటలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని దెబ్బతీశారని భగవంతుడికి భద్రత లేకుండా గతప్రభుత్వం పాలన సాగిందని

దేశ చరిత్రలో ట్రూడౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్న తొలి రాష్ట్రం మనదే: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దేశంలోనే తొలిసారిగా ‘ట్రూడౌన్’ విధానాన్ని అమలు చేస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది.

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది

navyamedia
భద్రాచలం వద్ద గోదావరి నది పెరుగుతూ మంగళవారం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది. నీటి మట్టం తెల్లవారుజామున 3.30 గంటలకు 48 అడుగుల మార్కును దాటింది

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ లో పర్యటించనున్నారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఈరోజు   ఉదయం వారు ఢిల్లీకి