telugu navyamedia

రాజకీయ

నేడు ‘దివ్యాంగ శక్తి పథకం’ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంచిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన దివ్యాంగ శక్తి పథకం నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి

జగన్ ఆస్తుల వివాదంలో చెన్నైలోని ఎన్‌సీఎల్‌ఏటీ లో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ

navyamedia
కుటుంబంలో ఆస్తుల పంపిణీ వివాదం వ్యవహారంలో తాను తన కుమార్తె వైఎస్ షర్మిలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానంటూ వస్తున్న ఆరోపణలను వైఎస్ విజయమ్మ తీవ్రంగా ఖండించారు. తాను ఎవరికీ

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టైన వారికి నిబంధనల మేరకే స్టేషన్ బెయిల్ వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి

navyamedia
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన వారిలో ఎనిమిది మందికి నిబంధనల మేరకే స్టేషన్

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్ ఆందోళన

navyamedia
గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ శ్రవణ్, ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. మార్కెట్లకు పోటెత్తిన మొక్కజొన్నలను

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి డ్రగ్స్ పార్టీలకు వెళ్లడం క్షమించరాని తప్పు: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వ్యవహారం తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ

జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇండియా కూటమి పెట్టే తీర్మానానికి మద్దతు ప్రకటించాలి: వైఎస్ షర్మిల

navyamedia
ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపై జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్వర్‌పై ‘ఇండియా’ కూటమి ప్రతిపాదించిన అభిశంసన తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఏపీసీసీ

పవిత్ర రంజాన్ మాసం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ షోకాజ్ నోటీసు

navyamedia
మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో

‘గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థ పై కఠిన పర్యవేక్షణ ఉండాలి’, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించడం మరియు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్యాస్ కంపెనీల ప్రతినిధులు మరియు

క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని టీమ్ ఇండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. T20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత

సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలకు విమాన సర్వీసుల రద్దు: మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

navyamedia
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా వేలాది విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

గోదావరి పుష్కరాలకు ముందే 2027లో పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తాము: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
ఏపీ రాజధాని అమరావతిలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో