చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టేశారు. ఈ కేసులో అరెస్టయిన చిదంబరాన్ని సీబీఐ అధికారులు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
ఎయిర్ ఇండియాకు దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల్లో నిన్న సాయంత్రం నుంచి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ సరఫరాను నిలిపి వేసినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.
విడాకులకు వింత కారణాలు, తాజాగా, షార్జాకు చెందిన జంటకి ఏడాది క్రితం వివాహమైంది. ఆమె విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకు భర్తతో ఎటువంటి గొడవలు లేవని,
లంచం తీసుకున్న తహసీల్దార్ అది తిరిగి ఇస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. హైదరాబాదు శివారు నిజాంపేట పరిధిలో జరిగిందీ ఘటన. బి.శ్రీనివాసరావు అనే బిల్డర్
పాక్ మరోసారి భారత్ ఫై తీవ్రంగా విరుచుకుపడేందుకు సిద్ధం అయ్యింది. కశ్మీర్ లోయలో ఎలాగైనా అల్లకల్లోలం సృష్టించాలని పథక రచన చేస్తోంది. ఇందుకోసం ఉగ్రవాదులను రంగంలోకి దింపాలని
మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పౌరసత్వంపై మరో సంచలన నిర్ణయానికి తెరలేపారు. అమెరికా గడ్డపై పుట్టిన వెంటనే సంక్రమించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని యోచిస్తున్నారు. ఈ నిర్ణయం కనుక
ఏపీ ప్రభుత్వం ప్రముఖ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పాత్రికేయ వృత్తిలో ఆయనకు ఉన్న అపార అనుభవాన్ని
వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో భారత బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడుతున్నారు. తొలి సెషన్ పూర్తయ్యేసరికి భారత్ 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 68
బ్రిటన్కు చెందిన సాహస వీరుడు బేర్ గ్రిల్స్ భారత ప్రధాని మోదీతో కలిసి చేసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమానికి భారీగా ప్రేక్షకాదరణ లభించింది. సమాచార ప్రసార