సైబర్ క్రైమ్, సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్లను అరికట్టే అంశాలపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో పిటిషన్ కమిటీ ఈరోజు (శుక్రవారం) సమావేశమైంది. ఈ సందర్భంగా
మల్నాడు రెస్టారెంట్లోని డ్రగ్స్ పార్టీ కేసులో మరో పోలీసు అధికారి కుమారుడు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకున్నారు.
సుండుపల్లి మండలం కావలిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను ఒక డంపింగ్ కేంద్రం నుంచి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని
రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన జర్నలిస్ట్ వీవీఆర్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా
అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ
కడప జిల్లా పోట్లదుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ వేధిస్తున్నారని బాధితుడి సెల్పీ వీడియో ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లెకు చెందిన రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేసాడు. విష
వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షికి దోచిపెట్టిన కేసులో నోటీసులు జారీచేసారు. ఏప్రిల్ 2న గుంటూరు ఏసీబీ ఆపీస్లో విచారణకు రావాలని , ప్రస్తుత దశలో అరెస్ట్ చేయబోమని