telugu navyamedia

క్రైమ్ వార్తలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ చేయాలి: వైఎస్ షర్మిల

navyamedia
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లపై కఠిన చట్టాలు రూపొందించనున్న పిటిషన్ కమిటీ: డిప్యూటీ స్పీకర్ రఘురామ

navyamedia
సైబర్ క్రైమ్, సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్‌లను అరికట్టే అంశాలపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో పిటిషన్ కమిటీ ఈరోజు (శుక్రవారం) సమావేశమైంది. ఈ సందర్భంగా

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది

navyamedia
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

మల్నాడు డ్రగ్స్ కేసు: పోలీసు అధికారుల కుమారుల అరెస్ట్‌లు కలకలం

navyamedia
మల్నాడు రెస్టారెంట్‌లోని డ్రగ్స్ పార్టీ కేసులో మరో పోలీసు అధికారి కుమారుడు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్‌ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకున్నారు.

శేషాచలం అటవీ ప్రాంతంలో రూ. 80 లక్షల విలువైన 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

navyamedia
సుండుపల్లి మండలం కావలిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను ఒక డంపింగ్ కేంద్రం నుంచి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని

కర్నూలులో హృదయాన్ని కలిచిన హత్య: వివాహేతర సంబంధంపై శేషన్న దారుణ హత్య

navyamedia
కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లెలో వ్యక్తి దారుణ హత్య – కురవ శేషన్న(54)ను కొడవళ్లు, కర్రలతో నరికి హత్య – శేషన్న ఇంట్లోకి చొరబడి హత్య చేసిన కొందరు

తెలుగు న్యూస్ ఛానెల్ ‘మహా న్యూస్’ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

navyamedia
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ‘మహా న్యూస్’ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి చెందిన గూండాల పనేనని, పత్రికా

జర్నలిస్ట్ వీవీఆర్‌ కృష్ణంరాజును మూడు రోజుల తుళ్లూరు పోలీసు కస్టడీకి తరలింపు

navyamedia
రాజధాని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన జర్నలిస్ట్ వీవీఆర్‌ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

navyamedia
అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ

ఆపరేషన్ సిందూర్ దాడులలో మసూద్ అజార్ కుటుంబం లో 14 మంది కుటుంబ సభ్యులు మృతి చెందారు

navyamedia
మసూద్ అజార్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్ పై దాడులు నిర్వహించగా 90 మంది

ఎస్ఐ వేధిస్తున్నారని బాధితుడి ఆత్మహత్యాయత్నం, సెల్పీ వీడియో ద్వారా న్యాయం చేయాలని కోరాడు

navyamedia
కడప జిల్లా పోట్లదుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ వేధిస్తున్నారని బాధితుడి సెల్పీ వీడియో ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లెకు చెందిన రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేసాడు. విష

మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డికి మరోసారి ఏసీబీ నోటీసులు

navyamedia
వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షికి దోచిపెట్టిన కేసులో నోటీసులు జారీచేసారు. ఏప్రిల్ 2న గుంటూరు ఏసీబీ ఆపీస్లో విచారణకు రావాలని , ప్రస్తుత దశలో అరెస్ట్ చేయబోమని