ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు మైలురాయి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి
ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో కేన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య రంగంలో పెద్ద సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో కీలక
పిల్లల నిర్జలీకరణ చికిత్స గురించి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించే చక్కెర కలిగిన పానీయాలలో ORS లేబుల్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఎనిమిది సంవత్సరాల పాటు జరిగిన పోరాటానికి మార్గదర్శకంగా
రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. బి.రాజశేఖర్ ఆద్వర్యంలో జరిగిన
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులతో కలిసి ముఖ్యమంత్రి ఓజీహెచ్ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.2700 కోట్లతో చేపట్టనున్న ఈ
మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి
లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీ ని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ
అల్లం అనేది మన వంటగదిలో ఎక్కువగా వాడుతుంటాము. దీనిని ఆహార రుచిని పెంచడానికి అనేక వంటలలో ఉపయోగిస్తారు. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.