తిరుమల తిరుపతి దేవస్థానంలో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు దళారులను విజిలెన్స్ అధికారులు అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు
రాజకీయ లబ్ధికోసమే లోకేశ్, పవన్ దీక్షలు చేస్తున్నారని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక కొరతపై ప్రతి
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిన్న విజయవాడలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ప్రసంగ పాఠాన్ని
టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్లుగా దోచుకుంటూనే ఉన్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. బాబు దోపిడిని ప్రజలు గుర్తించబట్టే తరిమికొట్టారని
రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన రేపు విశాఖలో తలపెట్టిన “చలో విశాఖపట్నం” లాంగ్ మార్చ్కు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జీవో 2430’పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో మంత్రి పేర్ని నాని స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై దుర్మార్గపు రాతలు రాస్తే
ఆంధ్రా యూనివర్సిటీలోని కొన్ని పీజీ పరీక్షల తేదీలను మార్పుచేసినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను ఈ నెల
మారో తుఫాన్ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ తుఫాన్ రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా
రెక్క ఆడితే గాని డొక్క ఆడని నిర్మాణరంగ కార్మికులు పనులు లేక ఆదాయం లేక బలవన్మరణాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం కుంటిసాకులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుందని జనసేన నేత