telugu navyamedia

ఆంధ్ర వార్తలు

తిరుమలలో చేతివాటం.. ఇద్దరు దళారులు అరెస్ట్

vimala p
తిరుమల తిరుపతి దేవస్థానంలో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు దళారులను విజిలెన్స్‌ అధికారులు అధికారులు పట్టుకున్నారు. 17 వేల రూపాయలకు రెండు సుప్రభాతం సేవా టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు

ప్రజల కష్టాలపై మొసలి కన్నీరు..విపక్షాలపై మంత్రి కన్నబాబు ఫైర్

vimala p
రాజకీయ లబ్ధికోసమే లోకేశ్, పవన్ దీక్షలు చేస్తున్నారని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక కొరతపై ప్రతి

జగన్ ప్రసంగంలో తప్పులు.. వీడియో పోస్ట్ చేసిన బుద్ధా

vimala p
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిన్న విజయవాడలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ప్రసంగ పాఠాన్ని

చంద్రబాబు 40 ఏళ్లుగా దోచుకుంటూనే ఉన్నారు: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్లుగా దోచుకుంటూనే ఉన్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. బాబు దోపిడిని ప్రజలు గుర్తించబట్టే తరిమికొట్టారని

జనసేన లాంగ్‌మార్చ్‌ కు పోలీసుల అనుమతి

vimala p
రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన రేపు విశాఖలో తలపెట్టిన “చలో విశాఖపట్నం” లాంగ్‌ మార్చ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్‌

ఇంకెంతమంది బలికావలి.. సర్కార్ పై చంద్రబాబు ఫైర్

vimala p
ఏపీలో మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైసీపీ సర్కార్ పై

పిచ్చి రాతలు రాస్తామంటే ఇక కుదరదు: మంత్రి కొడాలి

vimala p
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జీవో 2430’పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో మంత్రి పేర్ని నాని స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై దుర్మార్గపు రాతలు రాస్తే

ఆగని ఇసుక మరణాలు.. మరో ఇద్దరు తాపీ మేస్త్రీల ఆత్మహత్య

vimala p
ఇసుక కొరతతో పనుల్లేక మరో ఇద్దరు తాపీ మేస్త్రీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీనీ అమలు చేయడంతో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో

పీజీ పరీక్షల తేదీల మార్పు..ఈ నెల 11 నుంచి!

vimala p
ఆంధ్రా యూనివర్సిటీలోని కొన్ని పీజీ పరీక్షల తేదీలను మార్పుచేసినట్టు వర్సిటీ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను ఈ నెల

గ్రామ వలంటీర్లపై జనసేన కార్యకర్తల దాడి!

vimala p
ప్రభుత్వ పథకాల సర్వే కోసం ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వలంటీర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్వే పేరుతో తమ ఇళ్లకు రావొద్దని గ్రామ వలంటీర్లపై న

సిద్ధంగా ఉన్న .. మహా తుఫాన్.. అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ..

vimala p
మారో తుఫాన్ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ తుఫాన్ రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా

నిర్మాణ రంగ కార్మికుల కోసం .. ఓదార్పు యాత్ర చేయరా.. : జనసేన నాగబాబు

vimala p
రెక్క ఆడితే గాని డొక్క ఆడని నిర్మాణరంగ కార్మికులు పనులు లేక ఆదాయం లేక బలవన్మరణాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం కుంటిసాకులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుందని జనసేన నేత