ఏపీలో మార్చి నెల మూడో తేదీలోపు స్థానిక సంస్థలను నిర్వహించాలంటూ కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గ సహచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
కృష్ణయ్యపాలెంలో కృపానందం అనే రైతు రాజధాని మార్పుపై గుండెపోటుతో చనిపోవటంతో ఆయన అంతిమయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడె మోశారు. కృపానందం
నేడు ఇరాన్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. బోయింగ్ 737 విమానం టెహ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే.
విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు ఐకాస నేతలు బస్సు యాత్రను
11న రెండో శనివారం, పాఠశాలలకు సెలవు ఉండదని విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 11న పనిదినంగా పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్
ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది.. ఇరాక్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలగాలు క్షిపణులతో దాడికి దిగాయి. ఇరాక్లోని అమెరికా ఎయిర్బేస్ లక్ష్యంగా ఈ దాడులు
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. పలు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు కేరళలో భారత్
కొత్త మోటార్ వాహన చట్టం తో ఇబ్బందిపడుతున్న జీవులు..ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది కేంద్రప్రభుత్వం. రోడ్డు ప్రమాదాల నివారణ దీని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఖాసిం సోలేమని ఓ నరరూప రాక్షసుడని అభివర్ణించారు. అమెరికాపై మహోగ్ర దాడికి కుట్ర పన్నాడనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే