telugu navyamedia

vimala p

నాగ్ అశ్విన్ సినిమాలో దేవుడిగా ప్రభాస్… ?

vimala p
యంగ్ రెబల్ స్టార్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. ఈ చిత్రానికి ‘ఓ డియర్’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

ప్రియమణి బర్త్ డే సర్ప్రైజ్… “విరాటపర్వం” నుంచి “కామ్రేడ్ భారతక్క” లుక్ విడుదల

vimala p
వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి హీరో హిరోయిన్లుగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. 1980 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ మూవీలో రానా పోలీస్ ఆఫీసర్‌గా

మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన బాలయ్య

vimala p
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ‌ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య వారసుడు మాత్రం గత ఐదేళ్ల నుంచి

బాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ మృతి

vimala p
తాజాగా బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. యువ క్యాస్టింగ్ డైరెక్టర్ 28 ఏళ్ల క్రిష్ కపూర్ మృతి చెందాడు. మెదడులో రక్తస్రావంతో గత నెల 31న ఆయన

“ఆర్ఆర్ఆర్” కోసం భారీ సెట్

vimala p
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వలో “ఆర్ఆర్ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించబోతున్నారు. డీవీవీ దానయ్య సుమారు రూ. 400 కోట్ల భారీ

ప్రముఖ దర్శకుడి ఆఫర్ ను తిరస్కరించిన సాయిపల్లవి ?

vimala p
“ఫిదా” సినిమాతో యువతను ఫిదా చేసి తనవైపుకు తిప్పుకుంది కేరళ బ్యూటీ సాయిపల్లవి. తన సహజ నటనతో సినీ ప్రియుల్ని అలరిస్తూ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా

నన్ను ముట్టుకుంటే.. బ్లాస్ట్ అయిపోతారు… లావణ్య త్రిపాఠి

vimala p
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు ప్రజలు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా

స్నేహ భర్తకు షాక్… రూ.70 వేలు కరెంటు బిల్లు

vimala p
ప్రముఖ సినీ నటి స్నేహ భర్త, తమిళ నటుడు అయిన ప్రసన్నకు తమిళనాడు విద్యుత్ బోర్డు షాకిచ్చింది. ఒక నెలకు ఏకంగా రూ.70 వేల బిల్లు పంపి

టెన్త్‌ విద్యార్థుల కోసం.. నేడు తెరుచుకోనున్న హాస్టళ్లు

vimala p
తెలంగాణలో టెన్త్‌ విద్యార్థుల కోసం నేడు సంక్షేమ హాస్టళ్లు తెరుచుకోనున్నాయి. వాయిదాపడిన టెన్త్‌ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో విద్యార్థుల సౌకర్యార్థం వసతిగృహాలను తెరువాలని అధికారులు

ఢిల్లీలో మరోసారి కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు

vimala p
దేశరాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 12 నుంచి ఢిల్లీలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. నాలుగు రోజల వ్యవధిలో గత రాత్రి భూమి రెండోసారి కంపించింది. రాత్రి 10:42 గంటలకు

కోల్‌కతా పోర్టు ట్రస్టు పేరు మార్చిన కేంద్రం!

vimala p
కోల్‌కతా పోర్టు ట్రస్ట్ ను ‘శ్యామ ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు’గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో

నిరసనకారులు సంయమనం పాటించాలి: ఒబామా

vimala p
అమెరికాలోని నల్లజాతి యువకుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల కస్టడీలో మరణించిన తరువాత ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ