తాజా సార్వత్రిక ఎన్నికల్లో సినీతారలు ఎంపీలుగా విజయం సాధించారు. వారు తమకు మేలు చేస్తారని ఓటర్లు గెలిపించారు. కానీ, సినీ తారలైన వారు, తమ సహజశైలిని వదల్లేక
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 13
ఏపీ నూతన అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా ఎస్.శ్రీరాంను నియమించనున్నట్టు తెలుస్తోంది. గత మూడేళ్లుగా ఏపీ అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా సేవలు అందించిన దమ్మాలపాటి శ్రీనివాస్ పదవి నుంచి
రేపు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ ఇప్పటికే పలువురు నేతలను ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,
బత్తిని సోదరులు వంశపారంపర్యంగా ఆస్తమా వంటి వ్యాధుల నివారణకు అందించే చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యదవ్ తెలిపారు.
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తనను
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో అందిస్తున్న జాతీయ పురస్కారానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చంద్రమోహన్.. ఎంపికయ్యారు. తన పేరుతో అందిస్తున్న
ఎన్నికలలో కనీసం టీడీపీకి 50-60 సీట్లు అయినా రావాలని, కానీ ఇంత ఘోరమైన పరిస్థితి చూస్తుంటే ఎక్కడో ఏదో జరిగిందని అనిపిస్తోందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
నల్లా కనెక్షన్లు జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా పొందిన వారిపై క్రిమినల్ కేసు నమోదుచేస్తామని ప్రభుత్వం హెచ్చరికలు. గుడిమాల్కాపూర్లోని అమర్నగర్లో ఉండే యాదయ్య
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు గ్రో పోగ్రామ్ ద్వారా ఉచిత శిక్షణనిచ్చి ఉద్యోగం కల్పిస్తున్నట్లు సీనియర్ మేనేజర్ రాఘవేందర్రావు తెలిపారు. పదో