కర్ణాటక రాజకీయ సంక్షోభానికి మరికాసేపట్లో తెరపడనుంది . సీఎం హెచ్ డీ కుమారస్వామి బలపరీక్షపై మరికాససేపట్లో ఓటింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ ప్రక్రియ
కన్న పిల్లల భవిష్యత్తును ఆలోచించకుండా ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను భార్య హత్య చేసింది. అనంతరం ఇద్దరు పిల్లలను తన
కొత్త మున్సిపల్ బిల్లుపై తెలంగాణ గవర్నర్ నరసింహన్ అభ్యంతరం చెప్పడం సంతోషకరమని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో
చైనాలో కారులో వెళ్తున్న దంపతుల మధ్య ఓ చిన్న విషయమై మొదలైన ఘర్షణ కాస్తా పెద్దదిగా మారడంతో పట్టపగలే భర్తకు భార్య చుక్కలు చూపించింది. నడిరోడ్డుపై ట్రాఫిక్
తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ హుఝౌ నగరంలోని ఓ ఎయిర్పోర్టులో 13 ఏళ్ళ బాలుడు ఎవరికీ తెలియకుండా లోపలికి ప్రవేశించి చిన్న విమానం దొంగలించబోయాడు. ఆ ఎయిర్క్రాఫ్ట్ను
ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. త్వరలో కుటుంబసభ్యులతో కలిసి అమెరికాలో పర్యటించనున్నారు. అయితే, అమెరికా వెళ్లేముందు జెరూసలెం వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
సోషల్ మీడియాలో పరిచయమైన మహిళతో సహజీవనం చేసిన సయమంలో ఆమె అసభ్యకర ఫొటోలను తీసుకున్నాడు నిందితుడు. అనంతరం వాటిని అడ్డుపెట్టుకొని ఆమెను బెదిరించిడం మొదలెట్టాడు. తాను అడిగినంత
మహిళలకు అవకాశాలిస్తే రాణించగలరన్న నమ్మకంతో చారిత్రాత్మక బిల్లులను సీఎం జగన్ ప్రవేశపెట్టారని వైసీపీఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజు శాసనసభలో ఆమె మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో