టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ, హిందీ
విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి జీవిత నేపథ్యంలో “జార్జ్ రెడ్డి” పేరుతో చిత్రం రూపొందుతుంది. ‘దళం’ అనే సినిమాను తెరకెక్కించిన జీవన్ రెడ్డి ‘జార్జ్ రెడ్డి’ చిత్రానికి
హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ప్రారంభం కానుంది. నరేష్ ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లోనూ నటిస్తూ
అక్షయ్, రోహిత్ శెట్టి కాంబినేషన్లో ‘సూర్యవంశీ’ అనే సినిమా రాబోతోంది. ఇందులో అక్షయ్ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఈ
ఆర్టికల్ 370 ఎత్తివేశాక జమ్మూకశ్మీర్ పరిస్థితిలో మార్పు వస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. రాజకీయ, వాణిజ్య సంబంధాలు కాదు క్రీడల్లోనూ జమ్మూకశ్మీర్ నుంచిఆర్టికల్ 370 ఎత్తివేశాక జమ్మూకశ్మీర్ పరిస్థితిలో
నగరం నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఇద్దరు పోలీసులు కాలర్ పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని భాంద్రా పట్టణంలో చోటు చేసుకుంది. భాంద్రాలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ
రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ బిజీగానే ఉంది. 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే అనే చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న