కాచిగూడ స్టేషన్లో రైళ్లు ఢీకొన్న ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యం కారణంగానే కాచిగూడ రైల్ ప్రమాదం జరగిందిని రైల్వే అధికారులు తెలిపారు.
సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనుకోని అతిథి’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అధిరన్’కు తెలుగు అనువాదం.
బోన్ క్యాన్సర్తో బాధపడుతోన్న అనంతపురం నగరానికి చెందిన స్వప్న అనే ఇంటర్ విద్యార్థిని గురించి తెలుసుకున్న హీరో నందమూరి బాలకృష్ణ ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన సిఫారసుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తెలుగులో ‘మురారి’, ‘శంకర్దాదా ఎంబీబీఎస్’, ‘మన్మథుడు’ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సోనాలి. ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత గోల్డీ బెహల్ను
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ యాహూ తన గ్రూప్స్ సేవలను ఇకపై నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఆ సేవలను ఇక ఎంతమాత్రం కొనసాగించలేమని స్పష్టం చేసింది. అయితే గ్రూప్స్ను
ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తన నిర్ణయాన్ని జాతీయ విద్యా
తెలంగాణలో రోజు రోజుకు రెవెన్యూ సమస్యలు తీవ్రం అవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని రైతులకు న్యాయం జరగట్లేదని వీహెచ్ అన్నారు.