telugu navyamedia

vimala p

పైలట్‌ నిర్లక్ష్యం కారణంగానే కాచిగూడ రైల్ ప్రమాదం!

vimala p
కాచిగూడ స్టేషన్‌లో రైళ్లు ఢీకొన్న ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ నిర్లక్ష్యం కారణంగానే కాచిగూడ రైల్ ప్రమాదం జరగిందిని రైల్వే అధికారులు తెలిపారు.

సాయిపల్లవి “అనుకోని అతిథి” వాయిదా

vimala p
సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అనుకోని అతిథి’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అధిరన్’కు తెలుగు అనువాదం.

జగన్ గారూ నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు.. ఘాటుగా బదులిచ్చిన పవన్

vimala p
ఏపీ సీఎం జగన్ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పై మండిపడ్డారు. జగన్ గారూ ఎలా

క్యాన్సర్ బాధితురాలిని పరామర్శించిన బాలయ్య

vimala p
బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోన్న అనంతపురం నగరానికి చెందిన స్వప్న అనే ఇంటర్ విద్యార్థిని గురించి తెలుసుకున్న హీరో నందమూరి బాలకృష్ణ ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్

సుప్రీంకోర్టుకు “మహా” రాజకీయం..పిటిషన్ దాఖలు చేసిన శివసేన!

vimala p
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన సిఫారసుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

భర్తకు హీరోయిన్ ప్రేమలేఖ…!

vimala p
తెలుగులో ‘మురారి’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘మన్మథుడు’ వంటి ఎన్నో సినిమాల్లో నటించిన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సోనాలి. ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ నిర్మాత గోల్డీ బెహల్‌ను

“తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌” సెన్సార్ పూర్తి

vimala p
యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. జ‌వ్వాజి రామాంజ‌నేయులు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎన్‌.ఎస్

వందకోట్ల క్లబ్ లో కార్తీ “ఖైదీ”

vimala p
యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’.

సేవలను నిలిపివేయనున్న “యాహూ” గ్రూప్స్‌!

vimala p
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ యాహూ తన గ్రూప్స్ సేవలను ఇకపై నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఆ సేవలను ఇక ఎంతమాత్రం కొనసాగించలేమని స్పష్టం చేసింది. అయితే గ్రూప్స్‌ను

సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్న రాజశేఖర్

vimala p
ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన నిర్ణయాన్ని జాతీయ విద్యా

రైతులకు హక్కులు ఉన్నా పట్టాలు రావట్లేదు: వీహెచ్

vimala p
తెలంగాణలో రోజు రోజుకు రెవెన్యూ సమస్యలు తీవ్రం అవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని రైతులకు న్యాయం జరగట్లేదని వీహెచ్ అన్నారు.

ఈ నెల 14 నుంచి ఇసుక వారోత్సవాలు!

vimala p
ఏపీ ప్రభుత్వం ఈ నెల 14 నుంచి 21వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ రోజు 13 జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్