ఇటీవల పాఠశాలలో పిల్లలు సరిగా నీళ్లు తాగటంలేదనే ఉద్దేశ్యంతో వాటర్ బెల్ ను కొత్తగా తెరపైకి తెచ్చారు. ఇది చాలా మంది పాటిస్తుండటం విశేషం. తాజాగా, రాష్ట్రంలోని
శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడిందని, మరమ్మతులు చేయకపోతే విషాదం తప్పదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రాజేంద్రసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఏదైనా విపత్తు
కూకట్పల్లి తెరాస ఎమ్మెల్యే మాధవరం కృష్నారావు నివాసం, కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. బుధవారం ఉదయం పలు దఫాలుగా ఐటీ అధికారులు ఎమ్మెల్యే నివాసంలో తనిఖీలు నిర్వహించారు.
ఏపీ రాజధాని అమరావతిని పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం అత్యావశ్యకం అని ఆయన
గత ప్రభుత్వ హయాంలో ముస్లిం యువకులు, ప్రత్యేక ఉద్యమ కారులపై పెట్టిన అక్రమ కేసులన్నింటిపైనా విచారణ జరిపి ఎత్తివేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
47 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగిన ఆర్టీసీ సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకున్నట్టు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై
ఆర్.ఆర్ ఆర్. టీం ప్రకటన చేసినట్టుగానే ఎన్టీఆర్ సరసన నటించే బ్యూటీ పేరును ప్రకటించింది. ఈ సినిమా విడుదల కోసమే రాజమౌళి అభిమానులు ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్
మలయాళ బ్యూటీ సాయి పల్లవి ‘ప్రేమమ్’తో సౌత్లో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ న్యాచురల్ బ్యూటీ. తర్వాత తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది. అందంతో
ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాలు ఆరంభమయ్యాయి. గోవాలో బుధవారం మొదలైన ఈ నెల 28 వరకూ అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ఈ
ఉస్మానియా కాలేజీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం `జార్జిరెడ్డి`, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ను పొందింది. సెన్సార్ పూర్తి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ రైతుబంధు