పోవలరం ప్రాజెక్టుకు సంబంధించిన ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఏపీ హై కోర్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి షాకులు ఇస్తుంటే..ఇపుడు తాజాగా మరో ఊహించని ట్విస్ట్ తగిలింది.