telugu navyamedia

Bansuvada

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ఆయన స్వగ్రామం పోచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.