చాలాకాలంగా అంగారక గ్రహంపై నీళ్ల జాడ గురించి శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. ఇప్పటికే నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్, మార్స్పై కలియతిరుగుతూ ఫొటోలు
స్మార్ట్ఫోన్స్కు చార్జింగ్ పెట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ అంటుంది. మోసగాళ్లు మాల్వేర్బైట్స్ ద్వారా పసిగట్టే అవకాశాలు చాలా ఉన్నాయని హెచ్చరిస్తుంది. ఇక ప్రజలు ఎక్కువగా ఉండే
నేటి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో గాలిలో ఉన్న తేమ నుంచి తాగునీరు ఉత్పత్తి చేసే వినూత్న ప్రయత్నం అందుబాటులోకి రానుంది. గాలిలోని తేమతో తాగునీటి అవసరాలు తీర్చే
భారత సారథి విరాట్ కోహ్లీ కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. 2019 గూగుల్ గణంకాల ప్రకారం కోహ్లీ ‘టాప్ ట్రెండింగ్ క్రీడా ప్రముఖుల్లో’ అగ్రస్థానాన్ని కైవసం
భారతదేశంలో ఎన్నో టెలికాం రంగ సంస్థలు మొబైల్ వినియోగదారులకు సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. మొబైల్ వినియోగదారులు కూడా వివిధ నెట్వర్క్లను వాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క
ఆర్థిక మాంద్యం తో దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో ఇప్పటికే ఉన్న ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తూ ఉండటంతో కొత్త ఉద్యోగాల నియామకాలు కూడా కష్టమేనని వార్తలు వచ్చాయి. ఇలాంటి
ప్రస్తుతం అనేక సామజిక మాధ్యమాలు ఉన్నప్పటికీ, వీడియోలు చూసేందుకు ఉపయోగించేది మాత్రం యూట్యూబ్. ఇందులో సెకన్ల వ్యవధిలోనే కొన్ని వేల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అయితే ఇందులో
ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్సెంటర్ షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి48 ద్వారా రాడార్ ఇమేజింగ్
ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల లోకం నాశనమవుతుందని అనుకునేంతగా ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇదే టెక్నాలజీ ఒక మంచిపని చేసి తనను ఇలాకుడా వాడుకోవచ్చని
స్నాప్డ్రాగన్ సమ్మిట్లో క్వాల్కామ్ 3 డి సోనిక్ మాక్స్ను దాని అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యొక్క పెద్ద మరియు మరింత సురక్షితమైన వెర్షన్గా ప్రకటించింది. ఆప్టికల్