telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సాంకేతిక

సికింద్రాబాద్‌ : … గాలిలోని తేమతో.. త్రాగునీరు.. నేటినుండే ప్రయోగం..

Water preparation with air humidity

నేటి నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గాలిలో ఉన్న తేమ నుంచి తాగునీరు ఉత్పత్తి చేసే వినూత్న ప్రయత్నం అందుబాటులోకి రానుంది. గాలిలోని తేమతో తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాంలో ఈ ప్లాంటును ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా ఈ రోజు ప్లాంటును ప్రారంభించనున్నారు. ఈ ప్లాంటు ద్వారా రోజుకు 1000 లీటర్ల నీరు ఉత్పత్తి చేసే అవకాశముంది.

Related posts