కాకినాడ జీజీహెచ్లో వద్ద సుబ్రహ్మణ్యం బంధువుల ఆందోళన.. పోస్టుమార్టమ్పై ఉత్కంఠ
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద మృతి నేపథ్యంలో కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్పై ఉత్కంఠ కొనసాగుతుంది. కాకినాడ