telugu navyamedia

YSR Kanti Velugu Andhra Pradesh

వచ్చే నెల 10 నుంచి “వైయస్సార్ కంటివెలుగు”

vimala p
ఏపీ ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించేందుకు మరో మరో పథకాన్ని ప్రారంభించనుంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి ‘వైయస్సార్ కంటివెలుగు’ పథకాన్ని అమలు చేయనుంది.