గవర్నర్ నరసింహన్తో జగన్ భేటీvimala pMay 25, 2019 by vimala pMay 25, 20190575 వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్కు ఈ రోజు సాయంత్రం చేరుకున్నారు. అక్కడి నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. Read more