telugu navyamedia

YS Jagan meet governor Narasimhan Rajbhavan

గవర్నర్‌ నరసింహన్‌తో జగన్‌ భేటీ

vimala p
వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఈ రోజు సాయంత్రం చేరుకున్నారు. అక్కడి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు.