తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడు వేణు మాధవ్ : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి
ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు