బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు: కేటీఆర్
బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక