తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు: ఉత్తమ్
తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. ‘కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో ఎందుకు చేయడంలేదని తెలంగాణ ప్రభుత్వానికిహైకోర్టు మొట్టికాయలు వేసింది.