telugu navyamedia

Tirumala Corona Virus Andhra Pradesh

అస్వస్థతకు గురైన భక్తుడు.. తిరుమలలో కరోనా భయం!

vimala p
దేశవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కలకలం కనిపిస్తోంది. తాజాగా, తిరుమల క్షేత్రంలోనూ కరోనా ఆందోళనలు రేగాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.