రూ.500, 2000 నోట్లను చిత్తు కాగితాల్లా విసురుతూ… పెళ్ళి వేడుక… వీడియో వైరల్
గుజరాత్లోని జామ్నగర్కు జడేజా గ్రూప్ సంస్థ అధినేత రుషిరాజ్ సిన్హా.. వాణిజ్యవేత్తగా, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్గా పేరు సంపాదించుకున్నాడు. ఖరీదైన కార్లు, గుర్రపు స్వారీలతో ఎంతోమంది అభిమానులను