telugu navyamedia

Tickets Highest priced

డబ్ల్యూటీసీ ఫైనల్‌ టికెట్స్ కు భారీ డిమాండ్..

Vasishta Reddy
భారత్​-న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ పోరు జరగనుంది. అయితే కరోనా దృష్ట్యా ఈ మెగా మ్యాచ్​కు పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించనున్న విషయం తెలిసిందే.