telugu navyamedia

Three people dead in kamareddy

కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి..90 మందికి అస్వస్థత

vimala p
కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో విషాదం నెలకొంది. కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందారు. మరో 90మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో