telugu navyamedia

telugu crime news updates

టీవీ లో షో ను .. అనుకరిస్తూ.. బాలిక మృతి..! దీన్నిబట్టే తెలుస్తుంది.. ఎంతగా ఎడిక్ట్ అయ్యారో.. !!

vimala p
పన్నేండేళ్ల బాలిక టీవీ షోను అనుకరిస్తూ మృత్యువాత పడింది.. టీవీలో వస్తున్నట్టు అక్టింగ్ చేస్తూ.. ఇతర పిల్లలను బయపెట్టబోయింది…అయితే అది హర్రర్ షో కావడంతో అచ్చు అలానే

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం : .. చోక్సీని భారత్ కు .. అప్పగిస్తాం..

vimala p
వేల కోట్లు పంజాబ్ నేషనల్‌ బ్యాంకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారి మెహుల్ చోక్సీకి, షాక్ ఇచ్చింది ఆంటిగ్వా ప్రభుత్వం. భారత్‌కు

పట్టాలు తప్పిన .. సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్రగాయాలు..

vimala p
సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒడిశాలోని రాయగఢ్‌- కోరాపుట్‌ మార్గంలో పట్టాలు తప్పింది. ఇంజిన్‌ పట్టాలు తప్పడంతో వెనుక ఉన్న రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో

జైషే ఉగ్రవాది మసూద్ ఆసుపత్రి నుండే.. ఆయుధాల తయారీ.. పేలుడుతో గాయాలపాలు…

vimala p
పాక్ ప్రేరేపిత జైషేమహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ రావల్‌పిండి ఆసుపత్రిలో జరిగిన పేలుడులో గాయపడ్డాడని సోషల్ మీడియా పోస్టులతో పాటు టెలీగ్రామ్ టీవీ చానల్ వార్తలు ప్రసారం

భారతీయుల .. విదేశీ నల్లధనం.. విలువ లక్ష కాదు.. 34 లక్షల కోట్లట… !

vimala p
భారతదేశ సంపద నల్లధనంగా తీరం దాటుతున్న విషయం తెలిసిందే. అది మహా అయితే లక్ష కోట్లు ఉండొచ్చు అనుకుంటుండగానే, విస్తుపోయే నిజాలు తెరపైకి వస్తున్నాయి. రూ.లక్షల కోట్లు

ఒంగోలు బాలికపై సామూహిక అత్యాచారం కేసు : .. 6 నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు..

vimala p
పోలీసులు ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. నిన్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ మరో

పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాం కేసు : .. మెహుల్‌ చోక్సీ కి .. చుక్కెదురు..

vimala p
దర్యాప్తు సంస్థలు పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు (పిఎన్‌బి)లో స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారులు నీరవ్‌ మోడీ, అతని మామ మెహుల్‌ చోక్సీలను స్వదేశానికి రప్పించేందుకు తీవ్రంగా

సైబర్ నేరగాళ్లు : .. కనిపించని నేరం.. తస్మాత్ జాగర్త అంటున్న .. అధికారులు..

vimala p
నేరం జరిగే విధానం కనిపించకుండా లక్షల్లో కొల్లగొట్టడం సైబర్ నేరగాళ్ల ప్రత్యేకత. ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు గణనీయంగా పెరిగాయి. సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)

టిక్ టాక్ మోజుతో .. మృతి చెందిన బాలుడు..

vimala p
టిక్ టాక్ కారణంగా మరో చిన్నారి దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన రాజస్ధాన్ కోటా ప్రాంతంలో జరిగింది. స్ధానికంగా ఆరో తరగతి చదువుతున్న ఓ బాలుడు

హిమాచల్ ప్రదేశ్ : .. లోయలో బస్సు .. 20మంది మృతి..

vimala p
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రయివేటు బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 20 మంది మృతి చెందారు. కులు

మళ్ళీ రెచ్చిపోయిన మావోలు.. నేత అపహరణ, హతం..

vimala p
మావోయిస్ట్‌లు మరోసారి చత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయారు. సమాజ్‌వాది పార్టీ నేతను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆయన్ను కాల్చి చంపారు. ఆయన శవాన్ని ఇచ్చేందుకు కూడ నిరాకరించారు మావోయిస్టులు. ఆయన

పోక్సో యాక్ట్ ఏమైంది .. వృద్ధురాలి నుండి నెలల పిల్ల వరకు ఎవరిని వదలని .. కామాంధులు..

vimala p
కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన 70ఏళ్ల మహిళ ఉప్పు చేపల వ్యాపారం చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆమె వ్యాపారం కోసం విజయవాడకు వచ్చింది. తిరిగి ఉయ్యూరుకు వెళ్లడానికి